‘సామ్జామ్’ కి సమంత రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే ..!
ఆహా యాప్ కోసం సమంత ‘సామ్ జామ్’ అనే టాక్ షో చేస్తున్న ఈ విషయం తెలిసిందే. ఈ షో 10 ఎపిసోడ్లకు గాను సమంత రూ.1.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్. నిజాని సమంత మార్కెట్ను బట్టి చూస్తే ఈ అమౌంట్ చాలా తక్కువ. అయితే ఆహా యాప్ యాజమాన్యంతో ఉన్న సత్సంబంధాల వల్లే సమంత ఈ టాక్ షో చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు లాక్డౌన్ టైంలో ఆహా యాప్ ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. ఈ యాప్ ద్వారా విడుదలైన సినిమాలు, వెబ్సీరిస్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అచ్చ తెలుగు యాప్గా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నది ‘ఆహా’.
అయితే ఆహాలో సమంత ఓ టాక్ షో చేయనుందని తెలియడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా హైప్ క్రియేట్ చేశాయి. కానీ ఈ షో చూశాక ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్టు టాక్. ‘సామ్ జామ్’లో షోలో మొదటి గెస్ట్ విజయ్ దేవరకొండ.. ఇంకా పది ఎపిసోడ్ లు రానున్నాయి. ఈ షో నవంబర్ 13న టాక్షో ప్రారంభమైంది. బాలీవుడ్లో కాఫీ విత్ కరణ్ షో తరహాలో ఉంటుందని అంతా ఆశించారు. కానీ మొదటి షో చూసిన ప్రేక్షకులతో కొంత డిస్సప్పాయింట్ అయ్యారు.
కాగా సమంత హైదరాబాద్లో కొన్ని బిజినెస్లు కూడా చేస్తున్నది. తన స్నేహితురాళ్లతో కలిసి జూబ్లిహిల్స్లో ఓ ప్రీ స్కూల్ను స్టార్ట్ చేసింది. ఇటీవల శర్వానంద్తో కలిసి నటించిన 'జాను' బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్ ప్రైమ్లో నందిని రెడ్డి దర్శకత్వంలో 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థ సమంతతో హర్రర్ థ్రిల్లర్ జోనర్లో ఓ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి తొలుత శరవణ్ అశ్విన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలు ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.
మరోవైపు లాక్డౌన్ టైంలో ఆహా యాప్ ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. ఈ యాప్ ద్వారా విడుదలైన సినిమాలు, వెబ్సీరిస్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అచ్చ తెలుగు యాప్గా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నది ‘ఆహా’.
అయితే ఆహాలో సమంత ఓ టాక్ షో చేయనుందని తెలియడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా హైప్ క్రియేట్ చేశాయి. కానీ ఈ షో చూశాక ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినట్టు టాక్. ‘సామ్ జామ్’లో షోలో మొదటి గెస్ట్ విజయ్ దేవరకొండ.. ఇంకా పది ఎపిసోడ్ లు రానున్నాయి. ఈ షో నవంబర్ 13న టాక్షో ప్రారంభమైంది. బాలీవుడ్లో కాఫీ విత్ కరణ్ షో తరహాలో ఉంటుందని అంతా ఆశించారు. కానీ మొదటి షో చూసిన ప్రేక్షకులతో కొంత డిస్సప్పాయింట్ అయ్యారు.
కాగా సమంత హైదరాబాద్లో కొన్ని బిజినెస్లు కూడా చేస్తున్నది. తన స్నేహితురాళ్లతో కలిసి జూబ్లిహిల్స్లో ఓ ప్రీ స్కూల్ను స్టార్ట్ చేసింది. ఇటీవల శర్వానంద్తో కలిసి నటించిన 'జాను' బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్ ప్రైమ్లో నందిని రెడ్డి దర్శకత్వంలో 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థ సమంతతో హర్రర్ థ్రిల్లర్ జోనర్లో ఓ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి తొలుత శరవణ్ అశ్విన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలు ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.