`హిట్` ప్రాంచైజీ హిట్ తోనే శైలేష్ కొలను ఎంతటి ప్రతిభా వంతుడో ప్రూవ్ అయింది. మర్డర్ మిస్టరీ..సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించే అతని సినిమాల్లో ఎంతో ఎనాలసిస్ ఉంటుంది. ప్రతీది లాజిక్ గా ఉంటుంది. ఫిక్షన్ కి పెద్దగా తావు లేకుండా సైంట్ ఫిక్ గానే అతడి థీయరీ ఉంటుంది. కథ సిద్దం చేయడానికి ముందే దానిపై రీసెర్చ్ చేయడం..పక్కా గా దాన్ని తెరపై ఎగ్జిక్యూట్ చేయడంలో! శైలేష్ స్పెషాల్టీ వేరని హిట్ తోనే ప్రూవ్ అయింది.
మరి తదుపరి సినిమా కోసం సంచలన అంశాన్నే టచ్ చేస్తున్నాడా? సైన్స్ కి సైతం అందని అంశాన్నే కెలుకుతున్నాడా? అంటే అవుననే వినిపిస్తుంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ కథానయాకుడిగా శేలేష్ కొలను `సైంధవ్` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న చిత్రం. ఇంతకీ సైంధవ్ స్టోరీ ఏంటి? అంటే ఆ సక్తికర సంగతే తెలుస్తోంది.
ఇదొక బ్లాక్ మ్యూజిక్ కాన్సెప్ట్ అట. అంటే చేతబడి అంశాన్ని ఆధారంగా చేసుకోవడం. దీనికి సైంటఫిక్ థియరిని అన్వయించి క్రైమ్ థ్రిల్లర్ గా మలుస్తున్నట్లు తెలుస్తుంది. చేతబడి అంశం కర్ణాటకలో చాలా స్పెషల్ అని చెప్పాలి. అక్కడ చేతబడి పై బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ అమలులో ఉంది. దేశంలో ఎక్కడా..ఏ రాష్ట్రంలోనూ ఈ చట్టం అమలులో లేదు. కేవలం కర్ణాటకలోనే విపరీతమైన మారణహోమం సంభవించిన సమయంలో ఈయాక్ట్ అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.
ఇప్పటికీ ఆ చట్టం అమలులో నే ఉంది. కారణం లేకుండా మనుషులు చనిపోవడం..పోస్ట్ మార్టం రిపోర్టులో ఎలాంటి కారణాలు దొరకక పోవడం వంటి ఎన్నో అంశాలు అప్పట్లో చర్చనీయాం శమయ్యాయి.దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కొన్ని కోర్టుల్లో కేసులు ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. నేటికి బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ పై అక్కడ కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది. సరిగ్గా ఇదే అంశంతో శేలేష్ కొలను సైంధవ్ స్టోరీని సిద్దం చేసినట్లు లీకులందుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియాలి.
మరి తదుపరి సినిమా కోసం సంచలన అంశాన్నే టచ్ చేస్తున్నాడా? సైన్స్ కి సైతం అందని అంశాన్నే కెలుకుతున్నాడా? అంటే అవుననే వినిపిస్తుంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ కథానయాకుడిగా శేలేష్ కొలను `సైంధవ్` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న చిత్రం. ఇంతకీ సైంధవ్ స్టోరీ ఏంటి? అంటే ఆ సక్తికర సంగతే తెలుస్తోంది.
ఇదొక బ్లాక్ మ్యూజిక్ కాన్సెప్ట్ అట. అంటే చేతబడి అంశాన్ని ఆధారంగా చేసుకోవడం. దీనికి సైంటఫిక్ థియరిని అన్వయించి క్రైమ్ థ్రిల్లర్ గా మలుస్తున్నట్లు తెలుస్తుంది. చేతబడి అంశం కర్ణాటకలో చాలా స్పెషల్ అని చెప్పాలి. అక్కడ చేతబడి పై బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ అమలులో ఉంది. దేశంలో ఎక్కడా..ఏ రాష్ట్రంలోనూ ఈ చట్టం అమలులో లేదు. కేవలం కర్ణాటకలోనే విపరీతమైన మారణహోమం సంభవించిన సమయంలో ఈయాక్ట్ అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.
ఇప్పటికీ ఆ చట్టం అమలులో నే ఉంది. కారణం లేకుండా మనుషులు చనిపోవడం..పోస్ట్ మార్టం రిపోర్టులో ఎలాంటి కారణాలు దొరకక పోవడం వంటి ఎన్నో అంశాలు అప్పట్లో చర్చనీయాం శమయ్యాయి.దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కొన్ని కోర్టుల్లో కేసులు ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. నేటికి బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ పై అక్కడ కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది. సరిగ్గా ఇదే అంశంతో శేలేష్ కొలను సైంధవ్ స్టోరీని సిద్దం చేసినట్లు లీకులందుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియాలి.