అమెరికా అమ్మాయి చిక్కిందికదా అని గతి తప్పిన స్వామిజీ ..కత్తితో కోసేసిన అమ్మాయి!
పవిత్ర పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకి నిలయం భారతదేశం. నిత్యం ఈ ప్రదేశాలను చూడటానికి ఎంతోమంది విదేశీయులు ఇండియా కి వస్తుంటారు. అలానే పర్యాటకంగా ఇండియాకి వచ్చి, లాక్ డౌన్ ఇబ్బందులతో చిక్కుకుపోయి ఒంటరిగా చిక్కిన అమెరికా అమ్మాయిపై ఓ స్వామిజీ అత్యాచారయత్నం చెయ్యడానికి ప్రయత్నం చేశాడు. లైంగిక దాడితో షాక్ కు గురైన అమెరికా అమ్మాయి చేతికి చిక్కిన కత్తితో అతన్ని పట్టుకుని కోసేసింది. యువతి కేకలు విన్న స్థానికులు పారిపోతున్న స్వామిజీని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేసి పోలీసులకి అప్పగిస్తే .. ప్రస్తుతం పోలీసులు జైల్లో స్వామీజీకి పూజ చేసున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఇండియా టెంపుల్ స్టేట్ గా గుర్తింపు తెచ్చుకున్న తమిళనాడుకు విదేశాల నుంచి లక్షల మంది పర్యాటకులు వచ్చి పోతుంటారు. తమిళనాడులోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో పర్యటించడానికి అమెరికాకు చెందిన 31 ఏళ్ల యువతి ఆరు నెలల క్రితం భారత్ వచ్చింది. అమెరికా యువతి తమిళనాడు చేరుకున్న తరువాత కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ఆ యువతి తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒక్కటైన తిరువణ్ణామలైలోని గిరివలయం ప్రాంతంలో వందల సంఖ్యలు స్వామీజీలు ఉంటున్నారు. లాక్ డౌన్ దెబ్బతో అమెరికా వెళ్లడానికి వీలుకాకపోవడంతో ఆదేశానికి చెందిన యువతి తిరువణ్ణామలైలోని గిరివలయం ప్రాంతంలోని అరుణాచలం రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటుంది.
అమెరికాలో కరోనా మహమ్మారి తాండవం తగ్గుముఖం పట్టిన తరువాత సొంత ప్రాంతానికి వెళ్లాలని అమెరికా యువతి నిర్ణయించింది. తమిళనాడులోని నామక్కల్ జిల్లా తిరుమలై పట్టి గ్రామానికి చెందిన మణిగండన్ అనే వ్యక్తి తిరువణ్ణామలైలో స్వామీజీగా ఉంటున్నాడు. అమెరికా అమ్మాయి ఎర్రగా, బుర్రగా, ఉందని మణిగండన్ ఆమె మీద రెండు నెలల నుంచి కన్ను వేశాడు. గిరివలయం ప్రాంతంలో ఉంటున్న స్వామీజీల దగ్గరకు వెలుతున్న అమెరికా యువతి వారి ఆశీర్వాదం తీసుకుని దేవుడి భజనలు చేస్తూ వస్తోంది. ఆదివారం అమెరికా యువతి నివాసం ఉంటున్న ఇంటి వైపు స్వామీజీ మణిగండన్ వెళ్లాడు. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న అమెరికా అమ్మాయి చిక్కిందని లోపలికి వెళ్లిన స్వామీజీ ఆమెను ఆశీర్వదిస్తునట్టు నటించి ఇంటి తలుపులు మూసేసిన స్వామీజీ ఆమెపై అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు.
ఒక్కసారిగా స్వామీజీ లైంగిక దాడి చెయ్యడంతో షాక్ కు గురైన అమ్మాయి తనను వదిలేయాలని స్వామీజీని వేడుకుంది. కామంతో రగిలిపోతున్న స్వామీజీ మణిగండన్ అమెరికా అమ్మాయిని పట్టుకుని అతని ప్రతాపం చూపించాడు. ఇక లాభం లేదని గ్రహించిన అమెరికా అమ్మాయి ఇంటిలో ఉన్న కత్తి తీసుకుని స్వామీజీపై దాడి చేసింది. యువతి కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వాళ్లు విషయం గుర్తించి ఇంటి వైపు పరుగులు తీశారు. అయితే అప్పటికే విషయం గుర్తించిన దొంగస్వామిజీ మణిగండన్ అక్కడి నుంచి పరుగు తీశాడు. గిరివలయంలో నివాసం ఉంటున్న స్థానికులు వెంబడించి కామాంధుడు మణిగండన్ ను పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న తిరువణ్ణామలై తాలుకా పోలీసులు దొంగ స్వామీజీ అయిన కామాంధుడు మణిగండన్ ను అదుపులోకి తీసుకుని జైల్లో పోలీసులు తమ స్టైల్ లో పూజ చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఇండియా టెంపుల్ స్టేట్ గా గుర్తింపు తెచ్చుకున్న తమిళనాడుకు విదేశాల నుంచి లక్షల మంది పర్యాటకులు వచ్చి పోతుంటారు. తమిళనాడులోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో పర్యటించడానికి అమెరికాకు చెందిన 31 ఏళ్ల యువతి ఆరు నెలల క్రితం భారత్ వచ్చింది. అమెరికా యువతి తమిళనాడు చేరుకున్న తరువాత కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ఆ యువతి తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒక్కటైన తిరువణ్ణామలైలోని గిరివలయం ప్రాంతంలో వందల సంఖ్యలు స్వామీజీలు ఉంటున్నారు. లాక్ డౌన్ దెబ్బతో అమెరికా వెళ్లడానికి వీలుకాకపోవడంతో ఆదేశానికి చెందిన యువతి తిరువణ్ణామలైలోని గిరివలయం ప్రాంతంలోని అరుణాచలం రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటుంది.
అమెరికాలో కరోనా మహమ్మారి తాండవం తగ్గుముఖం పట్టిన తరువాత సొంత ప్రాంతానికి వెళ్లాలని అమెరికా యువతి నిర్ణయించింది. తమిళనాడులోని నామక్కల్ జిల్లా తిరుమలై పట్టి గ్రామానికి చెందిన మణిగండన్ అనే వ్యక్తి తిరువణ్ణామలైలో స్వామీజీగా ఉంటున్నాడు. అమెరికా అమ్మాయి ఎర్రగా, బుర్రగా, ఉందని మణిగండన్ ఆమె మీద రెండు నెలల నుంచి కన్ను వేశాడు. గిరివలయం ప్రాంతంలో ఉంటున్న స్వామీజీల దగ్గరకు వెలుతున్న అమెరికా యువతి వారి ఆశీర్వాదం తీసుకుని దేవుడి భజనలు చేస్తూ వస్తోంది. ఆదివారం అమెరికా యువతి నివాసం ఉంటున్న ఇంటి వైపు స్వామీజీ మణిగండన్ వెళ్లాడు. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న అమెరికా అమ్మాయి చిక్కిందని లోపలికి వెళ్లిన స్వామీజీ ఆమెను ఆశీర్వదిస్తునట్టు నటించి ఇంటి తలుపులు మూసేసిన స్వామీజీ ఆమెపై అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు.
ఒక్కసారిగా స్వామీజీ లైంగిక దాడి చెయ్యడంతో షాక్ కు గురైన అమ్మాయి తనను వదిలేయాలని స్వామీజీని వేడుకుంది. కామంతో రగిలిపోతున్న స్వామీజీ మణిగండన్ అమెరికా అమ్మాయిని పట్టుకుని అతని ప్రతాపం చూపించాడు. ఇక లాభం లేదని గ్రహించిన అమెరికా అమ్మాయి ఇంటిలో ఉన్న కత్తి తీసుకుని స్వామీజీపై దాడి చేసింది. యువతి కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వాళ్లు విషయం గుర్తించి ఇంటి వైపు పరుగులు తీశారు. అయితే అప్పటికే విషయం గుర్తించిన దొంగస్వామిజీ మణిగండన్ అక్కడి నుంచి పరుగు తీశాడు. గిరివలయంలో నివాసం ఉంటున్న స్థానికులు వెంబడించి కామాంధుడు మణిగండన్ ను పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న తిరువణ్ణామలై తాలుకా పోలీసులు దొంగ స్వామీజీ అయిన కామాంధుడు మణిగండన్ ను అదుపులోకి తీసుకుని జైల్లో పోలీసులు తమ స్టైల్ లో పూజ చేస్తున్నారు.