కొడుకు స్నేహితుడితో ఆంటీ రాసలీలలు

Update: 2021-01-06 00:30 GMT
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఆంటీ ఏకంగా తన కుమారుడి స్నేహితుడిపైనే కన్నేసింది. యువకుడిని లోబరుచుకుంది. రాసలీలలు సాగించడం మొదలు పెట్టింది. భర్త దీనిని కనిపెట్టడంతో విషయం వెలుగుచూసింది..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని గాంధీ నగర్ కు చెందిన దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ యువకుడి కోసం స్నేహితుడు తరచూ వారి ఇంటికి వచ్చేవాడు.

భర్త వ్యాపారవేత్త కావడంతో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఒంటరిగా ఫీలయ్యే భార్య నిత్యం పార్టీలు, పబ్బులు అంటూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. జల్సాలకు అలవాటుపడింది.

ఈ క్రమంలో ఆమెకు కుమారుడి స్నేహితుడిపై కన్ను పడింది. ఎలాగైనా లోబరుకోవాలని తన కోరికలు తీర్చుకోవాలని భావించింది. అతడితో మాట కలిపి మెసేజ్ లు పెడుతూ ఖరీదైన గిఫ్ట్ లు కొనిస్తూ బుట్టలో వేసుకుంది.

ఒకనాడు కుమారుడు లేనప్పుడు అతడి స్నేహితుడిని రప్పించుకొని కామకోరికలు రెచ్చగొట్టి తన కామ వాంఛలు తీర్చుకోవడం మొదలుపెట్టింది. డబ్బులిస్తూ మరీ కోరికలు తీర్చుకునేది.

ఇక తల్లితో తన స్నేహితుడు రోమాన్స్ చేస్తుండడాన్ని గమనించి కుమారుడు మానసికంగా దెబ్బతిన్నాడు. తండ్రికి ఓనాడు విషయం తెలిపాడు. ఈ క్రమంలోనే భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఓనాడు ఢిల్లీ వెళుతున్నాడని అబద్ధం చెప్పి భర్త బయటకు వెళ్లాడు.

ఆ  తర్వాత ఆమె కుమారుడి స్నేహితుడిని రప్పించుకొని బెడ్రూంలో నగ్నంగా రెచ్చిపోయారు. అప్పుడే వచ్చిన భర్త ఇద్దరినీ పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. మైనర్ తో శృంగారం చేసిన నిందితురాలిపై  కేసు నమోదు చేశారు.
Tags:    

Similar News