ఫొటో పోస్ట్ చేసిన రోహిత్ శర్మ... ట్రోల్ చేస్తున్న భార్య రితిక..!
ఇటీవల రోహిత్ శర్మ చేసిన ఓ పోస్టు సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ ఫొటోను రోహిత్ పోస్ట్ చేయగా.. ఇతరులు ఎవరూ ట్రోల్స్ చేయకపోయినా ఆయన సతీమణి రితిక ట్రోల్ చేశారు. ఇంతకీ ఆ ఫొటో ఎప్పుడు షేర్ అందులో అంత ఏం విశేషం ఉందంటారా..!టీమిండియా జట్టు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ పై మూడవ టెస్ట్ ఆడి విజయం సాధించింది. ప్రస్తుతం నాలుగో టెస్ట్ కోసం అక్కడే టీం ఇండియా ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే మూడో టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడంపై మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం నాలుగో టెస్ట్ కోసం టీం ఇండియా నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది.
ఈ సందర్భంగా రోహిత్ మైదానంలో ఉన్న పచ్చిక మీద పడుకొని ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ‘పిచ్ ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నా’ అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు.
ఇదిలా ఉంటే ఆయన భార్య రితికా ఈ పోస్ట్పై స్పందించారు.
ఈ ఫొటోను ఆమె ఆమె ట్రోల్ చేసింది. ఆ ఫొటోకు రిప్లై ఇస్తూ.. ‘మళ్లీ నేను బద్దకంగా ఉంటే ఎగతాళి చేస్తావ్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. రోహిత్ శర్మ.. రితికా నిత్యం సోషల్మీడియాలో అలర్ట్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ నాలుగో టెస్ట్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. రోహిత్ శర్మ ఈ సీరిస్లో 150 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ మళ్లీ గాడిలోకి వచ్చాడని అతడి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అయితే మూడో టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడంపై మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం నాలుగో టెస్ట్ కోసం టీం ఇండియా నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది.
ఈ సందర్భంగా రోహిత్ మైదానంలో ఉన్న పచ్చిక మీద పడుకొని ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ‘పిచ్ ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నా’ అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు.
ఇదిలా ఉంటే ఆయన భార్య రితికా ఈ పోస్ట్పై స్పందించారు.
ఈ ఫొటోను ఆమె ఆమె ట్రోల్ చేసింది. ఆ ఫొటోకు రిప్లై ఇస్తూ.. ‘మళ్లీ నేను బద్దకంగా ఉంటే ఎగతాళి చేస్తావ్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. రోహిత్ శర్మ.. రితికా నిత్యం సోషల్మీడియాలో అలర్ట్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ నాలుగో టెస్ట్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. రోహిత్ శర్మ ఈ సీరిస్లో 150 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ మళ్లీ గాడిలోకి వచ్చాడని అతడి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.