రాఫెల్ ను భారత్ కి తీసుకొచ్చిన యోధులు వీరే !
భారత వైమానిక దళం అమ్ముల పొదిలో రాఫెల్ యుద్ధ విమానాలు చేరాయి. ఐదు రాఫెల్ జెట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాయి. ఢిల్లీకి 200 కిలోమీటర్ల ఉత్తరంగా ఉన్న అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈ రాఫెల్ జెట్స్ చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ యుద్ధ విమానాలు ఏడుగంటలు, 7,000 కిలోమీటర్లు ప్రయాణించి... అంబాలా వాయుసేన బేస్లో సరిగ్గా మధ్యాహ్నం 3:10 గం.లకు దిగాయి. ఆ ఐదు యుద్ధ విమానాలనూ క్షేమంగా ల్యాండ్ చేసిన ధీరుల వివరాలు ఒకసారి చూస్తే ..
1. హర్ కిరత్ సింగ్ ( కెప్టెన్) : హర్ కిరత్ సింగ్ ఈ బృందానికి నాయకత్వం వహించారు. అత్యున్నత పురస్కారమైన ‘శౌర్యచక్ర’ ఈయనను వరించింది. 2008 లో ఓ మిషన్ చేపట్టిన సందర్భంలో దురదృష్ట వశాత్తు ఆయన ఏయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికై గురైంది. ఆయన సమయంలో ఆయన చాలా మంది ప్రాణాలను కాపాడారు. వీరి తండ్రి కూడా వాయుసేనలో లెఫ్టినెంట్ కల్నల్ గా సేవ చేసారు.
2. అభిషేక్ త్రిపాఠి (వింగ్ కమాండర్) : స్వస్థలం రాజస్థాన్. విద్యార్థిగా ఉన్నప్పుడు మల్లయోధుడు. చిన్నతనం నుంచే మంచి క్రీడాకారుడు. వీరి తండ్రి బ్యాంకు ఉద్యోగి. తల్లి ఐటీ విభాగంలో సేవలందించారు.
3. మనీశ్ సింగ్ (వింగ్ కమాండర్) : యూపీలోని బక్వా అన్న చిన్న గ్రామం నుంచి వచ్చారు. వీరి కుటుంబంలో చాలా మంది వాయుసేనలో సేవలందించారు. ఆ పరంపరనే ఈయన కొనసాగిస్తున్నారు. సైనిక్ స్కూల్లో విద్యనభ్యసించిన వీరు... 2003 లో వైమానిక దళంలో చేరారు.
4.రోహిత్ కఠారియా (గ్రూప్ కెప్టెన్) : ఈయన స్వస్థలం హర్యానా. వీరి తండ్రి ఆర్మీ అధికారి. కల్నల్ గా పదవీ విరమణ పొందిన వీరి తండ్రి... సైనిక్ స్కూలుకు ప్రిన్సిపాల్గా ఉన్నారు. మనీశ్ సింగ్ను ఊళ్లో చాలా మంది రోల్ మోడల్ గా భావిస్తున్నారు.
1. హర్ కిరత్ సింగ్ ( కెప్టెన్) : హర్ కిరత్ సింగ్ ఈ బృందానికి నాయకత్వం వహించారు. అత్యున్నత పురస్కారమైన ‘శౌర్యచక్ర’ ఈయనను వరించింది. 2008 లో ఓ మిషన్ చేపట్టిన సందర్భంలో దురదృష్ట వశాత్తు ఆయన ఏయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికై గురైంది. ఆయన సమయంలో ఆయన చాలా మంది ప్రాణాలను కాపాడారు. వీరి తండ్రి కూడా వాయుసేనలో లెఫ్టినెంట్ కల్నల్ గా సేవ చేసారు.
2. అభిషేక్ త్రిపాఠి (వింగ్ కమాండర్) : స్వస్థలం రాజస్థాన్. విద్యార్థిగా ఉన్నప్పుడు మల్లయోధుడు. చిన్నతనం నుంచే మంచి క్రీడాకారుడు. వీరి తండ్రి బ్యాంకు ఉద్యోగి. తల్లి ఐటీ విభాగంలో సేవలందించారు.
3. మనీశ్ సింగ్ (వింగ్ కమాండర్) : యూపీలోని బక్వా అన్న చిన్న గ్రామం నుంచి వచ్చారు. వీరి కుటుంబంలో చాలా మంది వాయుసేనలో సేవలందించారు. ఆ పరంపరనే ఈయన కొనసాగిస్తున్నారు. సైనిక్ స్కూల్లో విద్యనభ్యసించిన వీరు... 2003 లో వైమానిక దళంలో చేరారు.
4.రోహిత్ కఠారియా (గ్రూప్ కెప్టెన్) : ఈయన స్వస్థలం హర్యానా. వీరి తండ్రి ఆర్మీ అధికారి. కల్నల్ గా పదవీ విరమణ పొందిన వీరి తండ్రి... సైనిక్ స్కూలుకు ప్రిన్సిపాల్గా ఉన్నారు. మనీశ్ సింగ్ను ఊళ్లో చాలా మంది రోల్ మోడల్ గా భావిస్తున్నారు.