పిక్ టాక్ : అందాల సిల్వర్‌ యానిమల్‌ బ్యూటీ

బాలీవుడ్ స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌, తెలుగు దర్శకుడు సందీప్ వంగ కాంబోలో వచ్చిన 'యానిమల్‌' సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-05-04 06:40 GMT

బాలీవుడ్ స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌, తెలుగు దర్శకుడు సందీప్ వంగ కాంబోలో వచ్చిన 'యానిమల్‌' సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యానిమల్‌ లో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించింది. సినిమాలో రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ సమయం ఉంది. అయినా కూడా తక్కువ సమయం కనిపించిన త్రిప్తి డిమ్రి కి ఎక్కువ గుర్తింపు దక్కింది.

సినిమా లో రణబీర్ కపూర్ మరియు త్రిప్తి డిమ్రి కాంబోలో వచ్చే సన్నివేశాలు సినిమాకు అత్యంత కీలకం. అంతే కాకుండా రొమాంటిక్ సన్నివేశాలు ఉండటంతో యూత్‌ కి బాగా కనెక్ట్‌ అయ్యాయి. అందుకే త్రిప్తి డిమ్రి ఒక్కసారిగా స్టార్‌ సెలబ్రిటీ హోదాను దక్కించుకోవడంతో పాటు వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటుంది.

యానిమల్ కు ముందు అతి కొద్ది మందికి మాత్రమే ఈ అమ్మడు తెలుసు. ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా సెలబ్రిటీ అయ్యింది. అందుకు కారణం ఈ అమ్మడి అందాల ఆరబోత. సినిమాలోనే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోతతో త్రిప్తి ఆకట్టుకుంటూ ఉంది.

ప్రస్తుతం ఈ అమ్మడు రెండు మూడు హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. సిల్వర్‌ అండ్‌ బ్లాక్ కాంబో ఔట్‌ ఫిట్ లో ఈ అమ్మడిని చూస్తూ ఉంటే చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Read more!

క్లీ వేజ్‌ షో అందాలతో ఆకట్టుకున్న ఈ అమ్మడికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతటి అందగత్తె ఇన్నాళ్లు ఎక్కడికి పోయింది అంటూ తెగ ముద్దులు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు ఈ అమ్మడు బాలీవుడ్‌ లో స్టార్‌ ఆఫ్‌ స్టార్‌ గా నిలవడం ఖాయం అంటూ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News