వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ లో టీమిండియా జ‌ట్టు ఇదే

Update: 2019-04-15 11:13 GMT
మ‌రో నెల‌లో ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోసం టీమిండియా జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. 15 మందితో కూడిన జ‌ట్టును ముంబ‌యిలో ప్ర‌క‌టించారు. ఎమ్మెస్కే ప్ర‌సాద్ నేతృత్వంలోని భార‌త సీనియ‌ర్ సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశ‌మైన‌.. జ‌ట్టును డిసైడ్ చేశారు.

ఈ మీటింగ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజ‌ర‌య్యారు. 15 మంది జ‌ట్టు స‌భ్యుల‌తో టీంను ప్ర‌క‌టించారు. జ‌ట్టులో రిష‌భ్ పంత్..అంబ‌టి రాయుడికి చోటు ద‌క్క‌లేదు. మీడియాకు ప్ర‌క‌టించిన టీమిండియా జ‌ట్టులో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..

+  విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌)
+  రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌)
+  ధోనీ
+  శిఖర్‌ ధావన్‌
+  కేదార్‌ జాదవ్‌
+   విజయ్‌ శంకర్‌
+   కేఎల్‌ రాహుల్‌
+   దినేశ్‌ కార్తీక్‌
+   చాహల్‌
+   భువనేశ్వర్‌ కుమార్‌
+   కుల్దీప్‌యాదవ్‌
+   బుమ్రా
+   హార్దిక్‌ పాండ్యా
+   రవీంద్ర జడేజా
+   మహ్మద్‌ షమీ

బ్యాట్స్‌ మెన్‌

= కోహ్లీ
= రోహిత్‌ శర్మ
= శిఖర్‌ ధావన్‌
= కేఎల్‌ రాహుల్‌

బౌలర్లు

-  బుమ్రా
-  షమీ
-  భువనేశ్వర్‌
-  కుల్దీప్‌ యాదవ్‌
-   చాహల్‌

ఆల్‌ రౌండర్లు

# కేదార్ జాదవ్‌
# హార్దిక్‌ పాండ్యా
# విజయ్‌ శంకర్‌
# రవీంద్ర జడేజా

వికెట్‌ కీపర్లు
$ ధోనీ
$ దినేశ్‌ కార్తీక్‌
Tags:    

Similar News