Begin typing your search above and press return to search.
ఏపీ టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరే..
By: Tupaki Desk | 18 Jun 2017 4:18 PM ISTఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఐవీఆర్ ఎస్ విధానంలో సర్వేలు చేసి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని ఆ ఫలితాల ఆధారంగా జిల్లాలకు పార్టీ అధ్యక్ష - కార్యదర్శులను ఎంపిక చేసినట్లు తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి.
విశాఖ అర్బన్: వాసుపల్లి గణేష్
విశాఖ రూరల్: పంచకర్ల రమేష్ బాబు
తూర్పు గోదావరి: నామన రాంబాబు
పశ్చిమ గోదావరి: తోట సీతరామలక్ష్మి
విజయనగరం-మహంతి చిన్నమనాయుడు
శ్రీకాకుళం-గౌతు శిరీష
కృష్ణా: బచ్చుల అర్జునుడు
గుంటూరు: జీవీఎస్ ఆంజనేయులు
ప్రకాశం: దామచర్ల జనార్దన్
నెల్లూరు: బీదా రవిచంద్ర
చిత్తూరు: పులివర్తి మణిప్రసాద్
కడప: శ్రీనివాస్రెడ్డి
అనంతపురం-బీకే పార్థసారథి
కర్నూలు: సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కాగా కర్నూలు జిల్లాలో ఇంతవరకు శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉండేవారు. అయితే, ఆయన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చక్రపాణి రెడ్డి కూడా పార్టీలో కొనసాగుతారా లేదా అన్నది అనుమానంగానే ఉండడంతో కర్నూలు జిల్లాకు ఆయన పేరు పరిశీలించలేదని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
విశాఖ అర్బన్: వాసుపల్లి గణేష్
విశాఖ రూరల్: పంచకర్ల రమేష్ బాబు
తూర్పు గోదావరి: నామన రాంబాబు
పశ్చిమ గోదావరి: తోట సీతరామలక్ష్మి
విజయనగరం-మహంతి చిన్నమనాయుడు
శ్రీకాకుళం-గౌతు శిరీష
కృష్ణా: బచ్చుల అర్జునుడు
గుంటూరు: జీవీఎస్ ఆంజనేయులు
ప్రకాశం: దామచర్ల జనార్దన్
నెల్లూరు: బీదా రవిచంద్ర
చిత్తూరు: పులివర్తి మణిప్రసాద్
కడప: శ్రీనివాస్రెడ్డి
అనంతపురం-బీకే పార్థసారథి
కర్నూలు: సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కాగా కర్నూలు జిల్లాలో ఇంతవరకు శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉండేవారు. అయితే, ఆయన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చక్రపాణి రెడ్డి కూడా పార్టీలో కొనసాగుతారా లేదా అన్నది అనుమానంగానే ఉండడంతో కర్నూలు జిల్లాకు ఆయన పేరు పరిశీలించలేదని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
