Begin typing your search above and press return to search.

ఆ ప‌ని....ఏపీలో కూడా చేసేశారు

By:  Tupaki Desk   |   19 Jun 2015 3:59 PM GMT
ఆ ప‌ని....ఏపీలో కూడా చేసేశారు
X
ఉభ‌య తెలుగు రాష్ర్టాల్లో రాజ‌కీయ వేడి సాగుతున్న సంగ‌తి తెలిసిందే. సంద‌ట్లో స‌డేమియాలాగా....ఎమ్మెల్సీ ఎన్నిక‌లు సాగుతున్నాయి. తెలంగాణ‌లో ఈ ప్ర‌క్రియ ముగియగా...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీల‌క ఘ‌ట్టం సాగుతోంది. అయితే ఇప్ప‌టికే ఫ‌లితాల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియ‌డంతో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు జిల్లాల్లో పోటీ త‌ప్ప‌డం లేదు.

== స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏకగ్రీవంగా ఎంపిక‌యిన స్థానాలు


***గుంటూరు
- ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి)
- అన్నం సతీష్ ప్రభాకర్ (టీడీపీ అభ్యర్థి )


***కృష్ణాజిల్లా
-బుద్దా వెంకన్న
- వైవీబీ రాజేంద్రప్రసాద్ (టీడీపీ అభ్యర్థులు )


***అనంతపురం జిల్లా
--పయ్యావుల కేశవ్(టీడీపీ అభ్యర్థి)


***తూర్పుగోదావరి జిల్లా
--రెడ్డి సుబ్రహ్మణ్యం (టీడీపీ అభ్యర్థి )


*** చిత్తూరు జిల్లా
గాలి ముద్దు కృష్ణమనాయుడు (టీడీపీ అభ్యర్థి )


*** విశాఖ జిల్లా
--ఎంవీవీఎస్ మూర్తి, పప్పల చలపతిరావు (టీడీపీ అభ్యర్థులు)


***విజయనగరం జిల్లా
ద్వారపురెడ్డి జగదీష్ (టీడీపీ అభ్యర్థి)

ఎన్నిక‌ల త‌ప్ప‌ని స‌రి అయిన జిల్లాలు....


*కర్నూలు జిల్లా
- శిల్పా చక్రపాణిరెడ్డి ( టీడీపీ అభ్యర్థి),
- డి. వెంకటేశ్వరరెడ్డి ( వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి)


*** ప్రకాశం జిల్లా
- మాగుంట శ్రీనివాసుల రెడ్డి (టీడీపీ అభ్యర్థి)
- అట్ల చినవెంకటరెడ్డి ( వైఎస్ఆర్ సీపీ )