Begin typing your search above and press return to search.
మరోసారి జాక్ పాట్ కొట్టిన భారతీయుడు..20 కోట్లు - ఎలాఅంటే?
By: Tupaki Desk | 5 May 2020 12:00 PM ISTఅదృష్టం ఒకరబ్బా సొత్తు కాదు. అదృష్టం ఉండాలే కానీ అమెరికా కి ప్రెసిడెంట్ కూడా కావచ్చు. తాజాగా ఉపాధి కోసమని దుబాయ్ కి వెళ్లినలో మరో భారతీయుడికి జాక్పాట్ తగిలింది. సేల్స్ మన్ గా పనిచేసే ఓ వ్యక్తి లాటరీలో కోటీశ్వరుడు అయిపోయాడు. ఏకంగా పది మిలియన్ దిర్హమ్స్ ( అంటే మన రూపాయల్లో సుమారు రూ.20కోట్లు)సొంతం చేసుకున్నారు.
అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెలా మూడో తేదీన Big Ticket Draw పేరిట ఓ లాటరీని కండక్ట్ చేస్తుంటారు. ఈ లక్కీ డ్రా లో ఎప్పటికీ ఎన్నోమంది భారతీయులు విజేతలుగా నిలువుగా మరోసారి భారతీయుడికి జాక్ పాట్ తగిలింది. సేల్స్ మన్ గా పనిచేసే ఓ వ్యక్తి లాటరీలో కోటీశ్వరుడు అయిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
పూర్తీ వివరాలు చూస్తే ... కేరళలోని త్రిశ్శూర్కి చెందిన దిలీప్ కుమార్ ఎల్లికొట్టల్ పరమేశ్వరన్ అనే వ్యక్తి 17 సంవత్సరాలుగా యూఏఈలోని అజ్మాన్ నగరంలో నివాసం ఉంటున్నారు. అక్కడే ఓ ఆటోమొబైల్ సంస్థలో సేల్స్ మన్ గా పనిచేస్తున్నారు. అబుదాబి అంతర్జాతీయ విమనాశ్రాయంలో ప్రతి నెల మూడో తారీఖున నిర్వహించే లాటరీలో 500 దిర్హమ్స్ పెట్టి ఇటీవల ఆయన ఒక టికెట్ కొన్నారు. ఆ లాటరీ డ్రాలో దిలీప్ సుమారు రూ.20కోట్లు గెలుచుకున్నట్లు అక్కడి స్థానిక వార్త సంస్థ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న దిలీప్ సంతోషం వ్యక్తం చేశాడు. గెలుచుకున్న మొత్తంలో కొంత సొమ్ము బ్యాంకు లోన్ కు చెల్లించి..మిగిలిన డబ్బును ఇద్దరు పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తానని వెల్లడించాడు.
అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెలా మూడో తేదీన Big Ticket Draw పేరిట ఓ లాటరీని కండక్ట్ చేస్తుంటారు. ఈ లక్కీ డ్రా లో ఎప్పటికీ ఎన్నోమంది భారతీయులు విజేతలుగా నిలువుగా మరోసారి భారతీయుడికి జాక్ పాట్ తగిలింది. సేల్స్ మన్ గా పనిచేసే ఓ వ్యక్తి లాటరీలో కోటీశ్వరుడు అయిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
పూర్తీ వివరాలు చూస్తే ... కేరళలోని త్రిశ్శూర్కి చెందిన దిలీప్ కుమార్ ఎల్లికొట్టల్ పరమేశ్వరన్ అనే వ్యక్తి 17 సంవత్సరాలుగా యూఏఈలోని అజ్మాన్ నగరంలో నివాసం ఉంటున్నారు. అక్కడే ఓ ఆటోమొబైల్ సంస్థలో సేల్స్ మన్ గా పనిచేస్తున్నారు. అబుదాబి అంతర్జాతీయ విమనాశ్రాయంలో ప్రతి నెల మూడో తారీఖున నిర్వహించే లాటరీలో 500 దిర్హమ్స్ పెట్టి ఇటీవల ఆయన ఒక టికెట్ కొన్నారు. ఆ లాటరీ డ్రాలో దిలీప్ సుమారు రూ.20కోట్లు గెలుచుకున్నట్లు అక్కడి స్థానిక వార్త సంస్థ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న దిలీప్ సంతోషం వ్యక్తం చేశాడు. గెలుచుకున్న మొత్తంలో కొంత సొమ్ము బ్యాంకు లోన్ కు చెల్లించి..మిగిలిన డబ్బును ఇద్దరు పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తానని వెల్లడించాడు.
