Begin typing your search above and press return to search.
ఇండోనేషియాలో రక్తపురంగు వరద ?
By: Tupaki Desk | 7 Feb 2021 6:00 AM ISTఇండోనేషియా ఒక్కసారిగా వార్తల్లో సంచలనం చేస్తోంది. కారణం ఏమిటంటే దేశంలోని సెంట్రల్ జావాలోని పెకలోంగన్ గ్రామంలో రక్తపురంగులో భారీ వరద రావటమే. ఎప్పుడైతే రక్తపురంగులో వర్షం, వరద మొదలైందో వెంటనే యుగాంతం మొదలైపోయిందంటు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అయిపోయాయి. దాంతో పెకలోంగన్ గ్రామం ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది.
ఇండోనేషియాలోని జెంగ్ గోట్ గ్రామాన్ని శనివారం భారీ వర్షం, వరద ముంచెత్తాయి. దీంతో సమీపంలోని బొతిక్ కర్మాగారంలో వాడే రంగులు వరద నీటిలో కలిసిపోయింది. దీని ఫలితంగా వర్షపు నీరు, వరదతో ముదురు ఎరుపు రంగు కలిసిపోవటమే కాకుండా గ్రామాన్ని ముంచెత్తింది. దీని ఫలితంగా గ్రామమంతా ఎక్కడ చూసినా ముదురుఎరుపు రంగులో నీళ్ళు కనబడుతున్నాయి. దీన్నే రక్తపు వర్షమని, రక్తపు వరదని నెటిజన్లు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ చేసేశారు.
ఇండోనేషియాలోని జెంగ్ గోట్ గ్రామాన్ని శనివారం భారీ వర్షం, వరద ముంచెత్తాయి. దీంతో సమీపంలోని బొతిక్ కర్మాగారంలో వాడే రంగులు వరద నీటిలో కలిసిపోయింది. దీని ఫలితంగా వర్షపు నీరు, వరదతో ముదురు ఎరుపు రంగు కలిసిపోవటమే కాకుండా గ్రామాన్ని ముంచెత్తింది. దీని ఫలితంగా గ్రామమంతా ఎక్కడ చూసినా ముదురుఎరుపు రంగులో నీళ్ళు కనబడుతున్నాయి. దీన్నే రక్తపు వర్షమని, రక్తపు వరదని నెటిజన్లు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ చేసేశారు.
