Begin typing your search above and press return to search.
సజ్జనార్ సర్ మళ్లీ రావాల్సిందే: హరీశ్ శంకర్
By: Tupaki Desk | 13 Sep 2021 2:16 PM GMTహైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై ప్రజలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అయితే దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
'దిశ' హత్యాచార ఘటనను కొద్దిరోజుల్లోనే క్లోజ్ చేసి తగిన న్యాయం చేసిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ కు ఈ కేసును అప్పగించాలంటూ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేసి దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు.
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఈ కేసుపై తక్షణ పరిష్కారం జరగాలంటే 'సజ్జనార్ సార్' కు ఈ కేసును అప్పజెప్పాలని కోరారు. లేకపోతే ఇలాంటి వాటిని చూసి మరింత మంది ప్రేరణ పొందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ాలోచించాలన్నారు. ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్వీట్ కు స్పందిస్తున్న నెటిజన్లు సజ్జనార్ మాత్రమే న్యాయం చేయగలరంటూ కామెంట్లు చేస్తున్నారు.
'దిశ' హత్యాచార ఘటనను కొద్దిరోజుల్లోనే క్లోజ్ చేసి తగిన న్యాయం చేసిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ కు ఈ కేసును అప్పగించాలంటూ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేసి దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు.
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఈ కేసుపై తక్షణ పరిష్కారం జరగాలంటే 'సజ్జనార్ సార్' కు ఈ కేసును అప్పజెప్పాలని కోరారు. లేకపోతే ఇలాంటి వాటిని చూసి మరింత మంది ప్రేరణ పొందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ాలోచించాలన్నారు. ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్వీట్ కు స్పందిస్తున్న నెటిజన్లు సజ్జనార్ మాత్రమే న్యాయం చేయగలరంటూ కామెంట్లు చేస్తున్నారు.