Begin typing your search above and press return to search.
సీకే బ్యూటీ నిక్కరు నారాయణమ్మ అవతారం
By: Tupaki Desk | 28 Feb 2021 2:30 AM GMTచూస్తుంటే నిక్కరు నారాయణమ్మలా ఉంది.. ఏంటీ వేషం? ఏమో.. కుర్రాళ్ల కంటికి మాత్రం అదే గొప్ప ఎలివేషన్ .. ప్యారిస్ కి అయినా మతిచెడే ట్రీటివ్వడంలో లోఫర్ బ్యూటీ దిషా పటానీ స్టైలే వేరు! అంటూ వాడి వేడిగా చర్చ మొదలైంది.
ఇంతకుముందు దీపావళి లక్ష్మీదేవిని అంటూ సీకే బ్రాండుకి ప్రచారం చేయడంలో క్రియేటివిటీని బయటపెట్టింది. ఆ తర్వాత కూడా పలుమార్లు దిషా ట్రెండీ లుక్ తో చెలరేగింది. మాల్దీవుల విహారంలో బికినీ స్విమ్ సూట్లు చాలా రొటీన్. కానీ ఇదిగో ఇలా ఈసారి మాత్రం డిఫరెంటు కాన్సెప్టుతో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
దిషా పటానీ ఎయిర్ పోర్ట్ లో వైరల్ భయానీ కెమెరా కంటికి చిక్కింది. ఆ థై సొగసుల్ని కవర్ చేస్తూ లూజ్ నిక్కరు ధరించిన దిశా .. పైన పింక్ టాప్ ని ధరించింది. నిక్కరు రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని స్టైలిష్ గా నడిచి వెళుతుంటే విమానాశ్రయంలో జనం అవాక్కయ్యి అటే చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ట్రెండింగ్ గా మారింది. ఆ టాప్ కి బాటమ్ కి మధ్య సన్నజాజి నడుము హైలైట్ అవ్వడం .. ఆ నడుమును అంటుకుని నల్లని లెదర్ బ్యాగ్ ప్రత్యక్షమవ్వడం కుర్రాళ్లలో హాట్ టాపిక్ గా మారింది.
దిషా పటానీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. సల్మాన్ సరసన నటించిన రాధే చిత్రం ఈద్ కానుకగా రిలీజ్ కానుంది. అలాగే మళంగ్ దర్శకుడితో మరో చిత్రం చేస్తోంది. ప్రభాస్ సలార్ లో దిశా పేరు వినిపించినా అనూహ్యంగా ఆ అవకాశం చేజారిన సంగతి తెలిసిందే. దిషా స్థానంలో సలార్ లో శ్రుతిహాసన్ నటిస్తోంది.
ఇంతకుముందు దీపావళి లక్ష్మీదేవిని అంటూ సీకే బ్రాండుకి ప్రచారం చేయడంలో క్రియేటివిటీని బయటపెట్టింది. ఆ తర్వాత కూడా పలుమార్లు దిషా ట్రెండీ లుక్ తో చెలరేగింది. మాల్దీవుల విహారంలో బికినీ స్విమ్ సూట్లు చాలా రొటీన్. కానీ ఇదిగో ఇలా ఈసారి మాత్రం డిఫరెంటు కాన్సెప్టుతో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
దిషా పటానీ ఎయిర్ పోర్ట్ లో వైరల్ భయానీ కెమెరా కంటికి చిక్కింది. ఆ థై సొగసుల్ని కవర్ చేస్తూ లూజ్ నిక్కరు ధరించిన దిశా .. పైన పింక్ టాప్ ని ధరించింది. నిక్కరు రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని స్టైలిష్ గా నడిచి వెళుతుంటే విమానాశ్రయంలో జనం అవాక్కయ్యి అటే చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ట్రెండింగ్ గా మారింది. ఆ టాప్ కి బాటమ్ కి మధ్య సన్నజాజి నడుము హైలైట్ అవ్వడం .. ఆ నడుమును అంటుకుని నల్లని లెదర్ బ్యాగ్ ప్రత్యక్షమవ్వడం కుర్రాళ్లలో హాట్ టాపిక్ గా మారింది.
దిషా పటానీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. సల్మాన్ సరసన నటించిన రాధే చిత్రం ఈద్ కానుకగా రిలీజ్ కానుంది. అలాగే మళంగ్ దర్శకుడితో మరో చిత్రం చేస్తోంది. ప్రభాస్ సలార్ లో దిశా పేరు వినిపించినా అనూహ్యంగా ఆ అవకాశం చేజారిన సంగతి తెలిసిందే. దిషా స్థానంలో సలార్ లో శ్రుతిహాసన్ నటిస్తోంది.