Begin typing your search above and press return to search.
బిజినెస్ భామా మణులు!
By: Tupaki Desk | 22 March 2023 10:00 PMఏ పరిశ్రమలోనైనా హీరోలకు ఉన్నంత కెరీర్ స్పాన్ హీరోయిన్లకు ఉండదు. కొంతకాలం పాటు పనిచేసి రిటైర్మెంట్ తీసుకుని పిల్ల పాపలతో జీవితాన్ని ముందుకు నడిపించాల్సిందే. అందుకే ఫేం ఉన్నంత కాలమే సంపాదిస్తారు. వాటితో బిజినెస్ లు పెట్టి లాభాల బాట పట్టిస్తుంటారు. కాజల్ అగర్వాల్- కీర్తి సురేష్- ఇలియానా -తమన్నా -రకుల్ ప్రీత్ సింగ్- శ్రియ లాంటి భామలు ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నారు. ఓవైపు హీరోయిన్ గా పనిచేస్తూనే వ్యాపారాల్లోనే అంతే చురుకుగా ముందుకెళ్తున్నారు. ఓసారి ఆ భామా మణుల వ్యాపారాల సంగతి చూస్తే..
చందమామ కాజల్ అగర్వాల్ జ్యువెలరీ బిజినెస్ లో కొనసాగుతుంది. మార్కెట్ లో 'మర్సలా' పేరుతో ఈ వ్యాపారం రన్నింగ్ లో ఉంది. ఇందులో ఆమె వ్యాపార భాగస్వామి చెల్లెలు నిషా అగర్వాల్. ఇద్దరు కలిసి బంగారం వ్యాపారంలోకి దిగారు. ఇక రెండు దశాబ్ధాల నుంచి యాక్టివ్ గా ఉంటోన్న శ్రియ కూడా వ్యాపారం లో తల పండిన బ్యూటీనే. శ్రీ స్పందనా అనే స్పా సెంటర్ నిర్వహిస్తుంది.
దేశంలో ఉన్న ఫేమస్ స్పా సెంటర్లలో ఇదొకటి. ఇందులో కి ఎక్కువగా సెలబ్రిటీలు వెళ్తుంటారు. ఇక కీర్తి సురేస్ భూమి పుత్ర పేరుతో ఓ స్కిన్ కేర్ బ్రాండ్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ప్రకృతి సిద్దమైన వనరులతో ఈ ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి ఎక్కిస్తుంది. అమ్మడు పుట్టి పెరిగింది కేరళ కావడంతో..అక్కడ సహజంగా దొరికే అడవి వనరులో వీటిని తయారు చేయిస్తుంది.
అలాగే రకుల్ ప్రీత్ సింగ్ దేశంలో అన్ని చోట్లు ఫిట్నెస్ సెంటర్లు నిర్వహిస్తుంది. ముందుగా హైదరాబాద్ లో లాంచ్ చేసి అటుపై అన్ని మెట్రోపాలిటిన్ సిటీస్కి విస్తరించింది. ఈ సెంటర్ కూడా సెలబ్రిటీలు టార్గెట్ గా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన వ్యవహారమంతా సోదరుడు దగ్గరుండి చూసుకుంటు న్నాడు. ఎఫ్ -45 ఫిటెనెస్ హెల్త్ హబ్ పేరిట రన్నింగ్ లో ఉంది.
ఇక మిల్కీ బ్యూటీ తమన్నా 2015 నుంచే జ్యువెలరీ వ్యాపారంలో కొనసాగుతుంది. వైట్ అండ్ గోల్డ్ పేరుతో ఈ వ్యాపారం సాగుతుంది. అలాగే శ్రుతి హాసన్ పరిశ్రమ సంబంధిత వ్యాపారాల్లో ఎంతో అడ్వాన్స్ గా ఉంది.
యానిమేషన్ ఫిల్మ్స్-వీడియో రికార్డింగ్- ప్రొడక్షన్ హౌస్షా- షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణంలో కొనసాగుతుంది. ఇక తాప్సీ మ్యారెజ్ ఈవెంట్ కంపెనీ మొదలు పెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇలియానా..ప్రణీతి లాంటి వారు ఖరీదైన బీచ్ ఏరియాల్లో రెస్టారెంట్లు..రిసార్ట్స్ నిర్వహిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
చందమామ కాజల్ అగర్వాల్ జ్యువెలరీ బిజినెస్ లో కొనసాగుతుంది. మార్కెట్ లో 'మర్సలా' పేరుతో ఈ వ్యాపారం రన్నింగ్ లో ఉంది. ఇందులో ఆమె వ్యాపార భాగస్వామి చెల్లెలు నిషా అగర్వాల్. ఇద్దరు కలిసి బంగారం వ్యాపారంలోకి దిగారు. ఇక రెండు దశాబ్ధాల నుంచి యాక్టివ్ గా ఉంటోన్న శ్రియ కూడా వ్యాపారం లో తల పండిన బ్యూటీనే. శ్రీ స్పందనా అనే స్పా సెంటర్ నిర్వహిస్తుంది.
దేశంలో ఉన్న ఫేమస్ స్పా సెంటర్లలో ఇదొకటి. ఇందులో కి ఎక్కువగా సెలబ్రిటీలు వెళ్తుంటారు. ఇక కీర్తి సురేస్ భూమి పుత్ర పేరుతో ఓ స్కిన్ కేర్ బ్రాండ్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ప్రకృతి సిద్దమైన వనరులతో ఈ ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి ఎక్కిస్తుంది. అమ్మడు పుట్టి పెరిగింది కేరళ కావడంతో..అక్కడ సహజంగా దొరికే అడవి వనరులో వీటిని తయారు చేయిస్తుంది.
అలాగే రకుల్ ప్రీత్ సింగ్ దేశంలో అన్ని చోట్లు ఫిట్నెస్ సెంటర్లు నిర్వహిస్తుంది. ముందుగా హైదరాబాద్ లో లాంచ్ చేసి అటుపై అన్ని మెట్రోపాలిటిన్ సిటీస్కి విస్తరించింది. ఈ సెంటర్ కూడా సెలబ్రిటీలు టార్గెట్ గా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన వ్యవహారమంతా సోదరుడు దగ్గరుండి చూసుకుంటు న్నాడు. ఎఫ్ -45 ఫిటెనెస్ హెల్త్ హబ్ పేరిట రన్నింగ్ లో ఉంది.
ఇక మిల్కీ బ్యూటీ తమన్నా 2015 నుంచే జ్యువెలరీ వ్యాపారంలో కొనసాగుతుంది. వైట్ అండ్ గోల్డ్ పేరుతో ఈ వ్యాపారం సాగుతుంది. అలాగే శ్రుతి హాసన్ పరిశ్రమ సంబంధిత వ్యాపారాల్లో ఎంతో అడ్వాన్స్ గా ఉంది.
యానిమేషన్ ఫిల్మ్స్-వీడియో రికార్డింగ్- ప్రొడక్షన్ హౌస్షా- షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణంలో కొనసాగుతుంది. ఇక తాప్సీ మ్యారెజ్ ఈవెంట్ కంపెనీ మొదలు పెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇలియానా..ప్రణీతి లాంటి వారు ఖరీదైన బీచ్ ఏరియాల్లో రెస్టారెంట్లు..రిసార్ట్స్ నిర్వహిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.