Begin typing your search above and press return to search.
మూడు తరాల నటులతో హాట్ బ్యూటీ!
By: Tupaki Desk | 28 May 2023 10:37 AM GMTమూడు తరాల నటులతో కలిసి పనిచేయాలంటే అదృష్టం కలిసి రావాలి. అప్పుడే అలాంటి మిరాకిల్స్ జరుగుతుంటాయి. తండ్రి తరంతోనే నటించడం అంటేనే లక్కీగా భావిస్తారు. అలాంటిది ఆ తండ్రి ..తండ్రితో కలిసి మనవళ్లు నటిస్తే! ఆ ఫ్రేమ్ ఇంకెంత అందంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలయ ఎఫ్ తన తాతయ్య..బాలీవుడ్ నటుడు కబీర్ బేడి ..తల్లి పూజాబేడీలతో ఒకే ప్రేమ్ లో కనిపించబోతుంది.
ఓ టెలివిజన్ ద్వారా ఈ త్రయం ప్రేక్షకుల ముందుకొస్తుంది. అయితే ఆ షో ఏంటి? ముగ్గురు ఎంత సేపు కనిపిస్తారు? అన్న వివరాలు మాత్రం అలయ రివీల్ చేయలేదు. `జవానీ జాన్ మన్` చిత్రంతో అలయ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో సైఫ్ అలీఖాన్..టబులతో కలిసి నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. తొలి సినిమాతోనే అమ్మడిలో ట్యాలెంట్ బయట పెట్టింది.
నటిగా మేకర్స్ ఊహిచినదానికంటే బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చింది. ఆ తర్వాత `ప్రెడ్డి` చిత్రంలో నటించి మెప్పించింది. అలాగే అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన `ఆల్ మోస్ట్ ప్యార్ విత్ డీజే మెహబత్` అనే ప్రేమ కథలోనూ నటించింది. త్వరలో రాజ్ కుమార్ రావ్ తో కలిసి శ్రీలో నటించనుంది. ఇలా అమ్మడి బాలీవుడ్ కెరీర్ మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగిపోతుంది. బాలీవుడ్ లో ఎంత మంది వారసులు న్నా...కొత్తవారు ఎంత మంది వస్తున్నా అలయకి మాత్రం పోటీ కాదని తెలుస్తుంది.
నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుని కెరీర్ ని బిల్డ్ చేసుకుంటుంది. వైవిథ్యమైన చిత్రాల్లో నటించడానికి అమితాసక్తి చూపిస్తుంది. తెరపై కొత్తగా కనిపిస్తేనే కొన్నాళ్ల పాటు పరిశ్రమలో ఉండగలం అన్న స్ట్రాటజనీ అనుసరించి ముందుకెళ్తుంది. ఇక సోషల్ మీడియాలో బ్యూటీ యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో కుర్రాళ్లలో కాక పుట్టిస్తుంది.
ఓ టెలివిజన్ ద్వారా ఈ త్రయం ప్రేక్షకుల ముందుకొస్తుంది. అయితే ఆ షో ఏంటి? ముగ్గురు ఎంత సేపు కనిపిస్తారు? అన్న వివరాలు మాత్రం అలయ రివీల్ చేయలేదు. `జవానీ జాన్ మన్` చిత్రంతో అలయ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో సైఫ్ అలీఖాన్..టబులతో కలిసి నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. తొలి సినిమాతోనే అమ్మడిలో ట్యాలెంట్ బయట పెట్టింది.
నటిగా మేకర్స్ ఊహిచినదానికంటే బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చింది. ఆ తర్వాత `ప్రెడ్డి` చిత్రంలో నటించి మెప్పించింది. అలాగే అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన `ఆల్ మోస్ట్ ప్యార్ విత్ డీజే మెహబత్` అనే ప్రేమ కథలోనూ నటించింది. త్వరలో రాజ్ కుమార్ రావ్ తో కలిసి శ్రీలో నటించనుంది. ఇలా అమ్మడి బాలీవుడ్ కెరీర్ మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగిపోతుంది. బాలీవుడ్ లో ఎంత మంది వారసులు న్నా...కొత్తవారు ఎంత మంది వస్తున్నా అలయకి మాత్రం పోటీ కాదని తెలుస్తుంది.
నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుని కెరీర్ ని బిల్డ్ చేసుకుంటుంది. వైవిథ్యమైన చిత్రాల్లో నటించడానికి అమితాసక్తి చూపిస్తుంది. తెరపై కొత్తగా కనిపిస్తేనే కొన్నాళ్ల పాటు పరిశ్రమలో ఉండగలం అన్న స్ట్రాటజనీ అనుసరించి ముందుకెళ్తుంది. ఇక సోషల్ మీడియాలో బ్యూటీ యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో కుర్రాళ్లలో కాక పుట్టిస్తుంది.