Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు నాగ్ వార్నింగ్
By: Tupaki Desk | 3 Oct 2020 6:04 PM GMTబిగ్ బాస్ సీజన్ 4 ఓ వారం ఒకలా మరో వారం మరోలా సాగుతోంది. ఈ వారం మాత్రం ఇంటి సభ్యులు చాలా వరకు విచిత్రంగా ప్రవర్తించారని చెప్పొచ్చు. సభ్యుల ప్రవర్తనలో చాలా తేడా కనిపించింది. అవినాష్ అద్దంగా మారి కామెడీ చేస్తే అది సుజాతకు నచ్చ లేదు. పాజిటివ్ గా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇక దివి ఎవరిలోనూ కలవడం లేదు. అభిజిత్..., హారిక మధ్య దూరం పెరిగినట్టు కనిపించినా చివరి నిమిషంలో ఆ దూరం చెరిగిపోయింది.
గంగవ్వ ఆటలోకి దిగడం లేదు. అమ్మ రాజశేఖర్ కామెడీ చేయడం లేదు.. సీరియస్ అవుతున్నారు. ఇతరుల కాయిన్స్ ని కొట్టేస్తున్నాడు. అతని కాయిన్స్ ని తో పాటు మిగతావారి కాయిన్స్ ని రాత్రంతా మేల్కొని సోహైల్ కొట్టేశాడు. కానీ అవి తన వద్ద వుంచుకోకుండా మెహబూబ్ ని కెప్టెన్ ని చేయాలని తను కొట్టేసిన కాయిన్స్ ని అతనికి ఇచ్చేయడం.. చివరికి ఊహించని కుమార్ సాయి కెప్టెన్ కావడం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి.
ఈ వారం ఎలిమినేషన్ వుండటంతో ఇంటి సభ్యుల ప్రవర్తనపై నాగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తి గతంగా ఎవడి ఆట వాళ్లు ఆడకుండా ఆటాడకుండా పక్కవారికే ఎక్కువ సపోర్ట్ చేసినందుకు నాగార్జున ఆగ్రహించారు. ఎవిడి ఆట వారే ఆడండి లేదంటే కథ వేరే వుంటది అంటూ ఇంటి సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు.
గంగవ్వ ఆటలోకి దిగడం లేదు. అమ్మ రాజశేఖర్ కామెడీ చేయడం లేదు.. సీరియస్ అవుతున్నారు. ఇతరుల కాయిన్స్ ని కొట్టేస్తున్నాడు. అతని కాయిన్స్ ని తో పాటు మిగతావారి కాయిన్స్ ని రాత్రంతా మేల్కొని సోహైల్ కొట్టేశాడు. కానీ అవి తన వద్ద వుంచుకోకుండా మెహబూబ్ ని కెప్టెన్ ని చేయాలని తను కొట్టేసిన కాయిన్స్ ని అతనికి ఇచ్చేయడం.. చివరికి ఊహించని కుమార్ సాయి కెప్టెన్ కావడం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి.
ఈ వారం ఎలిమినేషన్ వుండటంతో ఇంటి సభ్యుల ప్రవర్తనపై నాగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తి గతంగా ఎవడి ఆట వాళ్లు ఆడకుండా ఆటాడకుండా పక్కవారికే ఎక్కువ సపోర్ట్ చేసినందుకు నాగార్జున ఆగ్రహించారు. ఎవిడి ఆట వారే ఆడండి లేదంటే కథ వేరే వుంటది అంటూ ఇంటి సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు.