పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 123, టీఎంసీ 119

ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత టీఎంసీ లీడ్ లో ఉండగా.. తర్వాత బీజేపీ పుంజుకుంది.

మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార టీఎంసీ 119 స్థానాలతో లీడ్ లో ఉండగా.. బీజేపీ 123 స్థానాలతో మెజార్టీలో ఉంది. కాంగ్రెస్ 2, ఇతరులు 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే బెంగాల్ లో మమతాను ఓడించి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయం.

Update: 2026-05-04 04:04 GMT

Linked news