స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి

**పశ్చిమ బెంగాల్**లో చరిత్ర నమోదైంది. **భారతీయ జనతా పార్టీ** 174 స్థానాల్లో ఆధిక్యంతో ముందంజలో నిలిచి, **తృణమూల్ కాంగ్రెస్**ను వెనక్కి నెట్టింది. 15 ఏళ్ల **మమతా బెనర్జీ** పాలనకు ముగింపు. **నరేంద్ర మోదీ**, **అమిత్ షా** ప్రచారాలు ఫలించాయి. తొలిసారి బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది.

Update: 2026-05-04 08:29 GMT

Linked news