Begin typing your search above and press return to search.
ప్రగ్య హాటెస్ట్ అవతారం ఫ్యాన్స్ లో వైరల్
By: Tupaki Desk | 24 Feb 2021 2:30 AM GMTఇంతకాలం ఓపిక పట్టినందుకు ఆలస్యంగా అయినా ముంబై బ్యూటీ ప్రగ్యకు కెరీర్ పరంగా ఓ వెలుగు వెలిగే టైమ్ వచ్చింది. ఇటీవల వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తోంది. అటు బాలీవుడ్ లో సల్మాన్ భాయ్ సరసన ఓ క్రేజీ చిత్రంలో అవకాశం అందుకుంది.
పనిలో పనిగా తెలుగులోనూ కెరీర్ పరంగా ఫుల్ బిజీ అవుతోంది. వరుణ్ తేజ్ సరసన కంచె చిత్రంతో విజయం అందుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత బాక్సాఫీస్ హిట్ అన్నదే లేదు. దీంతో ఆఫర్లు కరువయ్యాయి. ఇటీవల సోషల్ మీడియాల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారి అభిమానుల్ని సంపాదించుకుంది.
ఆ క్రమంలోనే నెమ్మదిగా ఇప్పటికి కెరీర్ పరంగా దారిన పడుతోంది. ఇటీవల బాలకృష్ణ-బోయపాటి చిత్రానికి సంతకం చేసిందన్న టాక్ వచ్చింది. అలాగే మోహన్ బాబు చిత్రం `సన్ ఆఫ్ ఇండియా`లో ప్రగ్య ఒక కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో ఒక పోలీసు అధికారి పాత్రలో ప్రగ్య నటిస్తోంది. డైమండ్ రత్నాబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఖాకీ అవతారం ప్రగ్యాకు కొత్త కాదు. ఇంతకు ముందు కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన నక్షత్రంలో ఐపిఎస్ అధికారి పాత్రను పోషించింది.
వరుస పెట్టి సినిమాలన్నీ ఖాతాలో పడిపోతున్నాయ్. ఇక ఇదే జోష్ లో ప్రగ్య సోషల్ మీడియా కలర్ ఫుల్ గా మారుతోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఓ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది. ప్రగ్య మత్తెక్కించే గ్లామర్ ఈ ఫోటోలో అద్భుతంగా ఎలివేట్ అయ్యింది. ముఖ్యంగా ఆ బ్లూ ఇన్నర్ లో అందాలు బోయ్స్ ని కవ్విస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
ఇప్పటికే ప్రగ్యా జైస్వాల్ `సన్ ఆఫ్ ఇండియా` సెట్స్ లో బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్ లో కూడా బిజీగా ఉంది. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న `యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్` లో కనిపిస్తుంది.
పనిలో పనిగా తెలుగులోనూ కెరీర్ పరంగా ఫుల్ బిజీ అవుతోంది. వరుణ్ తేజ్ సరసన కంచె చిత్రంతో విజయం అందుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత బాక్సాఫీస్ హిట్ అన్నదే లేదు. దీంతో ఆఫర్లు కరువయ్యాయి. ఇటీవల సోషల్ మీడియాల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారి అభిమానుల్ని సంపాదించుకుంది.
ఆ క్రమంలోనే నెమ్మదిగా ఇప్పటికి కెరీర్ పరంగా దారిన పడుతోంది. ఇటీవల బాలకృష్ణ-బోయపాటి చిత్రానికి సంతకం చేసిందన్న టాక్ వచ్చింది. అలాగే మోహన్ బాబు చిత్రం `సన్ ఆఫ్ ఇండియా`లో ప్రగ్య ఒక కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రంలో ఒక పోలీసు అధికారి పాత్రలో ప్రగ్య నటిస్తోంది. డైమండ్ రత్నాబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఖాకీ అవతారం ప్రగ్యాకు కొత్త కాదు. ఇంతకు ముందు కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన నక్షత్రంలో ఐపిఎస్ అధికారి పాత్రను పోషించింది.
వరుస పెట్టి సినిమాలన్నీ ఖాతాలో పడిపోతున్నాయ్. ఇక ఇదే జోష్ లో ప్రగ్య సోషల్ మీడియా కలర్ ఫుల్ గా మారుతోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఓ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది. ప్రగ్య మత్తెక్కించే గ్లామర్ ఈ ఫోటోలో అద్భుతంగా ఎలివేట్ అయ్యింది. ముఖ్యంగా ఆ బ్లూ ఇన్నర్ లో అందాలు బోయ్స్ ని కవ్విస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
ఇప్పటికే ప్రగ్యా జైస్వాల్ `సన్ ఆఫ్ ఇండియా` సెట్స్ లో బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్ లో కూడా బిజీగా ఉంది. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న `యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్` లో కనిపిస్తుంది.