Begin typing your search above and press return to search.
ఓటీటీ లేటెస్ట్ రూల్స్.. ఇరకాటంలో స్టార్ ప్రొడ్యూసర్!
By: Tupaki Desk | 26 Jun 2022 7:30 AM GMTకరోనా కారణంగా థియేటర్లు అంతు బాటులో లేకపోవడంతో చాలా వరకు సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకే వచ్చేశాయి. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నుంచి యంగ్ హీరో రాజ్ తరుణ్ మూవీస్ వరకు ఓటీటీ బాటే పట్టాయి. థియేటర్లలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. దీంతో ఓటీటీలకు మాంచి డిమాండ్ ఏర్పడింది. ఆడియన్స్ కూడా ఓటీటీలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. పెరిగిన ఓటీటీ డిమాండ్ ని దృష్టిలో పెట్టకుని చాలా వరకు స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిలింస్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే ఓటీటీలకు పెరిగిన డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఓ స్టార్ ప్రొడ్యూసర్ తాను క్రేజీ హీరోతో నిర్మించిన మూవీని థియేటర్లలోకి రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారట. అయితే తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కొత్తగా మార్చిన రూల్స్ కారణంగా ఓటీటీలో విడుదల చేయాలనుకున్న స్టార్ ప్రొడ్యూసర్ ఒక్కసారిగా ఇరకాటంలో పడ్డారని, విధి లేక తన సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది సంక్రాంతికి తండ్రితో కలిసి రొమాంటిక్ సీక్వెల్ తో రంగంలోకి దిగాడో క్రేజీ హీరో. ఈ మూవీ తరువాత తమ ఫ్యామిలీ మెంబర్స్ కి మెమరబుల్ మూవీని అందించిన డైరెక్టర్ తో కలిసి ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్ లు నటించిన ఈ మూవీని జూలై ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
కానీ కుదరకపోవడంతో జూలై లాస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫైనల్ గా నిర్ణయించాయరు. అయితే ఈ మూవీ ప్యూర్ ఓటీటీ కంటెంట్ కావడంతో ప్రొడ్యూసర్ దీన్ని థియేటర్లో రిలీజ్ చేసి రిస్క్ చేయడం ఎందుకని ఇటీవల విడుదలైన సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నా ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోతున్నాయని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ ఈ మూవీని ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. అయితే మారిన ఓటీటీ రూల్స్ వల్ల చేసేది లేక ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
ఇదిలా వుంటే ఓటీటీలకు పెరిగిన డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఓ స్టార్ ప్రొడ్యూసర్ తాను క్రేజీ హీరోతో నిర్మించిన మూవీని థియేటర్లలోకి రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారట. అయితే తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కొత్తగా మార్చిన రూల్స్ కారణంగా ఓటీటీలో విడుదల చేయాలనుకున్న స్టార్ ప్రొడ్యూసర్ ఒక్కసారిగా ఇరకాటంలో పడ్డారని, విధి లేక తన సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది సంక్రాంతికి తండ్రితో కలిసి రొమాంటిక్ సీక్వెల్ తో రంగంలోకి దిగాడో క్రేజీ హీరో. ఈ మూవీ తరువాత తమ ఫ్యామిలీ మెంబర్స్ కి మెమరబుల్ మూవీని అందించిన డైరెక్టర్ తో కలిసి ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్ లు నటించిన ఈ మూవీని జూలై ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
కానీ కుదరకపోవడంతో జూలై లాస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫైనల్ గా నిర్ణయించాయరు. అయితే ఈ మూవీ ప్యూర్ ఓటీటీ కంటెంట్ కావడంతో ప్రొడ్యూసర్ దీన్ని థియేటర్లో రిలీజ్ చేసి రిస్క్ చేయడం ఎందుకని ఇటీవల విడుదలైన సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నా ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోతున్నాయని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ ఈ మూవీని ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. అయితే మారిన ఓటీటీ రూల్స్ వల్ల చేసేది లేక ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.