Begin typing your search above and press return to search.
ఉరి వేసుకున్న టీవీ నటి.. ఎన్నో అనుమానాలు!
By: Tupaki Desk | 17 May 2022 2:30 AM GMTటీవీ మూవీ ఆర్టిస్టుల జీవితాల్లో చీకటి కోణాలు బయటపడినప్పుడు అది షాకింగ్ గా ఉంటుంది. పలువురు తారల ఆత్మహత్యల వ్యవహారం అన్ని ఇండస్ట్రీలోనూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా బెంగాలీ టీవీ నటి పల్లవి డే అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. ప్రముఖ బెంగాలీ టీవీ నటి పల్లవి డే ఈ ఉదయం కన్నుమూశారని.. ఆదివారం ఉదయం కోల్ కతాలోని గార్ఫా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో నటి ఉరి వేసుకుని కనిపించిందని కథనాలొచ్చాయి. ఇది అసహజ మరణం కాబట్టి బెంగాల్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ఒక రోజు క్రితమే దర్యాప్తును ప్రారంభించారు.
పోలీసులు తమ ప్రాథమిక విచారణ తర్వాత ఆత్మహత్యనే కారణమని పేర్కొన్నారు. ఆమె నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించాలని భావిస్తున్నారు. పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తు ఫలితాలను సమర్పించగా సదరు నటి తల్లిదండ్రులు తమ అనుమానాలను తప్పుగా నివేదించారని పేర్కొన్నారు. అయితే ఆమె మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
సదరు టీవీ నటి బాయ్ఫ్రెండ్ షాగ్నిక్ చక్రవర్తితో లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది. తను ఆత్మహత్య చేసుకుందంటే నమ్మడానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఆమె ప్రియుడు షాగ్నిక్ ని కూడా ఈ కేసులో దర్యాప్తు చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ కేసులో ఆత్మహత్య తప్ప మరేదీ నిరూపణ కాలేదని పోలీసులు సమర్థించారు.
మరోవైపు షాగ్నిక్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. వారు లైవ్-ఇన్ సంబంధంలో ఉన్నారనే విషయాన్ని అంగీకరించారు. అయితే ఈ జంట మధ్య ఎటువంటి పెద్ద సమస్యల గురించి తనకు తెలియదని కూడా పేర్కొన్నారుది. వాస్తవానికి కొనసాగుతున్న షో `మోన్ మనే నా`లో సదరు నటితో కలిసి పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరు కూడా వారితో మాట్లాడారు. అక్కడ వారు కేవలం రెండు రోజుల క్రితం ఆమెతో షూట్ చేశారని ఆమె గురించి ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. నటి పల్లవి.. అమీ సిరాజేర్ బేగం -రేషమ్ ఝాన్పి వంటి ప్రముఖ షోలలో నటించిన తర్వాత మోన్ మనే నాలో తన పాత్రకు ప్రశంసలు అందుకుంది.
పోలీసులు తమ ప్రాథమిక విచారణ తర్వాత ఆత్మహత్యనే కారణమని పేర్కొన్నారు. ఆమె నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించాలని భావిస్తున్నారు. పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తు ఫలితాలను సమర్పించగా సదరు నటి తల్లిదండ్రులు తమ అనుమానాలను తప్పుగా నివేదించారని పేర్కొన్నారు. అయితే ఆమె మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
సదరు టీవీ నటి బాయ్ఫ్రెండ్ షాగ్నిక్ చక్రవర్తితో లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది. తను ఆత్మహత్య చేసుకుందంటే నమ్మడానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఆమె ప్రియుడు షాగ్నిక్ ని కూడా ఈ కేసులో దర్యాప్తు చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ కేసులో ఆత్మహత్య తప్ప మరేదీ నిరూపణ కాలేదని పోలీసులు సమర్థించారు.
మరోవైపు షాగ్నిక్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. వారు లైవ్-ఇన్ సంబంధంలో ఉన్నారనే విషయాన్ని అంగీకరించారు. అయితే ఈ జంట మధ్య ఎటువంటి పెద్ద సమస్యల గురించి తనకు తెలియదని కూడా పేర్కొన్నారుది. వాస్తవానికి కొనసాగుతున్న షో `మోన్ మనే నా`లో సదరు నటితో కలిసి పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరు కూడా వారితో మాట్లాడారు. అక్కడ వారు కేవలం రెండు రోజుల క్రితం ఆమెతో షూట్ చేశారని ఆమె గురించి ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. నటి పల్లవి.. అమీ సిరాజేర్ బేగం -రేషమ్ ఝాన్పి వంటి ప్రముఖ షోలలో నటించిన తర్వాత మోన్ మనే నాలో తన పాత్రకు ప్రశంసలు అందుకుంది.