Begin typing your search above and press return to search.
ఆమె డ్రస్ వల్ల అంతా నిల్చోవాల్సి వచ్చింది
By: Tupaki Desk | 13 Dec 2018 5:36 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ తాజాగా ఒక మూవీ ఈవెంట్ లో పాల్గొంది. ఆ ఈవెంట్ లో ఆమె వేసుకు వచ్చిన డ్రస్ కారణంగా ఇతర చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా కార్యక్రమం పూర్తి అయ్యే వరకు నిలబడాల్సి వచ్చింది. దాదాపు 30 నిమిషాల పాటు తాను నిలబడటంతో పాటు వారిని కూడా నిలబెట్టింది. ఫొటోగ్రాఫర్లకు భయపడి ఆమె ఇలా 30 నిమిషాలు తాను నిలబడి, వారిని నిలబెట్టింది.
అసలు విషయం ఏంటంటే.. కత్రీనా కైఫ్ తాజాగా ‘జీరో’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో వన్ బై వన్ పాటలను విడుదల చేస్తున్నారు. తాజాగా హుస్న్ పర్చామ్.. అనే పాటను మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ విడుదల చేశారు. మీడియా సమావేశం సందర్బంగా కత్రీనా ఆ పాటకు రెండు స్టెప్పులు కూడా వేసింది. డాన్స్ వేయడం కోసమనో లేదంటే స్పెషల్ ఎట్రాక్షన్ కోసమో మినీ స్కర్ట్ వేసుకు వచ్చింది. మరీ పొట్టిగా ఆ స్కర్ట్ ఉండటం వల్ల గతంలో కొందరికి ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని స్టేజ్ పై కూర్చునేందుకు ఒప్పుకోలేదు.
స్టేజ్ పై చెయిర్స్ లో కూర్చుంటే మీడియా వారికి ఏదో ఒక యాంగిల్ లో దొరికి పోతానేమో అనే భయంతోనే కూర్చోమన్నా కూడా నో చెప్పింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అంతా కూడా నిల్చున్నారు. మొత్తానికి కత్రినా తెలివికి మీడియా వారు నిరాశ చెందారు.
అసలు విషయం ఏంటంటే.. కత్రీనా కైఫ్ తాజాగా ‘జీరో’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో వన్ బై వన్ పాటలను విడుదల చేస్తున్నారు. తాజాగా హుస్న్ పర్చామ్.. అనే పాటను మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ విడుదల చేశారు. మీడియా సమావేశం సందర్బంగా కత్రీనా ఆ పాటకు రెండు స్టెప్పులు కూడా వేసింది. డాన్స్ వేయడం కోసమనో లేదంటే స్పెషల్ ఎట్రాక్షన్ కోసమో మినీ స్కర్ట్ వేసుకు వచ్చింది. మరీ పొట్టిగా ఆ స్కర్ట్ ఉండటం వల్ల గతంలో కొందరికి ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని స్టేజ్ పై కూర్చునేందుకు ఒప్పుకోలేదు.
స్టేజ్ పై చెయిర్స్ లో కూర్చుంటే మీడియా వారికి ఏదో ఒక యాంగిల్ లో దొరికి పోతానేమో అనే భయంతోనే కూర్చోమన్నా కూడా నో చెప్పింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అంతా కూడా నిల్చున్నారు. మొత్తానికి కత్రినా తెలివికి మీడియా వారు నిరాశ చెందారు.